Vijay Shankar : రంజీ సీజన్ ప్రారంభానికి ముందే సొంత జట్టు అయిన తమిళనాడును వీడిన విజయ్ శంకర్ (Vijay Shankar) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసంతృప్తితోనే తాను కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఈ ఆల్రౌండర్ తెలిపాడు.
Hanuma Vihari : భారత మాజీ క్రికెటర్ హనుమా విహరి (Hanuma Vihari ) కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీకి మూడు రోజులు ఉందనగా ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA)తో తెగతెంపులకు సిద్దమయ్యాడు. ఈసారి అతడు కొత్త జట
భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని.. టీమ్ఇండియా ప్లేయర్ హనుమ విహారి అన్నాడు. క్రికెట్లో రాజకీయ నేతల జోక్యంతో మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విహారి సామాజిక మాధ్యమాల వేదికగా వెల్�
డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశ్ దూబే, రజత్ పాటిదార్ అర్థ శతకాలతో రాణించారు. సెమ�
ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి తన అసమాన పోరాటంతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన విహారి.. విరిగిన మణికట్టుతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగి తన క్రీడాస్ఫూర్తిని చాట�
ఆంధ్రా కెప్టెన్ హనుమా విహరి మణికట్టు గాయం వేధిస్తున్నా కూడా రంజీ ట్రోఫీలో బ్యాటింగ్ చేశాడు. అయితే.. కుడి చేతివాటం బ్యాటర్ అయిన అతను లెఫ్ట్ హ్యాండర్గా బరిలోకి దిగాడు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి (11) రెండో ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 20 పరుగులే చేసిన విహారి.. రెండో ఇన్నింగ్స్లో మంచి ఇన్నింగ్స్ ఆడత�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఆరంభంలోనే గిల్ (17) అవుటయ్యాడు. అతనితోపాటు ఓపెనర్గా వచ్చిన ఛటేశ్వర్ పుజారా (13) మరోసారి నిరాశ పరిచాడు. ఇలాంటి క్రమంలో క్రీజులో నిలదొక్కుకుం
గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. �
లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్లో వెనుతిరిగ�