Man Kills Children, Hangs Self | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటన�
Murder | ఓ వృద్ధుడు కోడలిని గొడ్డలితో నరికి చంపి తాను చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని షాజహాన్పూర్ జిల్లా (Shajahanpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
man hangs self, wife watched live | భార్య వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య, అత్త దీనిని ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూశారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
Husband Dies Of Illness, Wife Hangs Self | ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. అతడి మరణాన్ని భార్య తట్టుకోలేకపోయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. (Husband Dies Of Illness, Wife Hangs Self) భార్యాభర్తల మృతితో వారి ఏడాది వయస్సున్న బిడ్డ అనాథ అయ్యి
Teachers Suspended | స్కూల్లోని తరగతి గదిలో దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు (Teachers Suspended). రాజస్థాన్లోని బెహ్రోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
engagement day murder | తుపాకీ కాల్పుల శబ్ధం విన్న నీతూ కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న సోనూను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే అతడు తప్పించుకునేందుకు పొరుగున ఉన్న బిల్డింగ్లోకి జంప్ చేశాడు. ఒక గదిల�
డెహ్రాడూన్: అగ్నివీర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సత్పులి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సుమిత్ కుమార్�
సెల్ ఫోన్ విషయంలో అక్కతో గొడవ పడిన చెల్లులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..
కులకచర్ల : ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన అనిత(24) అదే గ్రామానికి చె
బెంగళూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. లేత్ మిషన్ ఆపరేటర్గా పనిచేసే 32 ఏండ్ల మంజునాథ్, భార్య 28 ఏండ్ల రోజా ఈ ఏడాద�
ముంబై: ఒక వ్యక్తి మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యపూర్లో ఈ దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై ఒక వ్యక్�