అది హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఖరీదైన జాగా.. బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండే రూ. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిపై వివాదం నెలకొన్నది. మొన్నటి వరకు ఇందులో గుడిసెలు వేసుకొని నివసించిన పేదలు.. పక్కనే ప్రభుత్వం కేటాయిం
ధరలు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ప్రైవేట్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కాంట్రాక్టర్లు షెడ్లను మూసివేశారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు వచ్చే సరికి డాక్యుమెంట
ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దిన్సోతవాన్ని నిర్వహిస్తామని, ఆ రోజున అమరుల సేవలను కొనియాడుతూ వారి కుటుంబ సభ్యులను సతరించి కృతజ్ఞతలు తెలుపుతామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు.
అప్పు ల బాధతో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో గురువారం వెలుగుచూసింది. స్థానికులు, ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. పంథిని గ్రామానికి చెందిన సట్ల అ�
రబీలో లక్షా 30 టన్నుల పంటలు రికార్డుస్థాయిలో పండించామని మంత్రులు చెబుతున్నారని, వారి ముఖం చూసి పంటలు పెరిగాయా.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న హాస్టల్ వాచ్మెన్కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు.
సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను పరిషరించి శాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు నడుంబిగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. హను�
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్ద
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనురాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురైన ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ యత్నిస్
కేసీఆర్ చేసిన దీక్షతో దేశమంతా కదిలిందని.. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29వ తేదీ చరిత్రాత్మకమైనదని దీక్షా దివస్ కార్యక్రమ హనుమకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు.
హనుమకొండ నక్కలగుట్టలోని వైబ్రెంట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృ తి చెందింది. దీంతో గురువారం కుటుంబసభ్యులు, డీవైఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలే�
Road Accident | హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టింది. కటక్షాపూర్ - ఆత్మకూరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం �