హైదరాబాద్ : పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక
స్థానిక ప్రజల చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 56వ డివిజన్లోని సప్తగిరికాలనీ వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల వెళ్లే రోడ్డులో మున్సిపల్ అడ్మిన
రూ.46 లక్షలతో శరవేగంగా అభివృద్ధి పనులు సర్వాంగసుందరంగా రూపుదిద్దుకుంటున్న మైదానం హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు కాజీపేట, మే 21 : కాజీపేటలోని రైల్వే స్టేడియం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ
మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, 14 మందిపై కేసు నమోదుచేశారు. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం..శనివారం శాయంపేట పోలీసు సిబ్బంది పత్తిపాక గ్రామ శివారులో పెట్రో
మణిదీపం మన తెలంగాణ తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబ�
గొర్రెల కాపరులు, మత్స్యకారులు కూడా అర్హులే రూ.1.60 లక్షల వరకు రుణాలు మంజూరు : కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కలెక్టరేట్లో అధికారులతో సమావేశం హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27 : రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులన�
టీఆర్ఎస్ ప్లీనరీలో వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర వంటి అంశాలపై చర్చ జరిగిన ప్లీనరీలో జిల్లా నేతలు కీలకంగా వ్యవహ�
జేబు దొంగతనాలు చేస్తున్న నలుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ తరుణ్జోషి సుబేదారి, ఏప్రిల్ 27 : ప్రముఖుల సభలు, సమావేశాలను లక్ష్యంగా చేసుకుని జేబు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు బుధవారం