మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. అగ్ర నాయిక సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్నది. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిస�
మహాభారతంలోని ఆదిపర్వం స్పూర్తిగా..కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతుంది శాకుంతలం (Shaakuntalam). మైథలాజికల్ ఎంటర్టైనర్గా..గుణశేఖర్ (Gunasekhar) డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా క
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో అల్లు అర్జున్కు �
నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత విహారయాత్రలకు బయలుదేరింది. తన స్నేహితురాలితో కలిసి ప్రత్యేకంగా డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన సమంత బన్నీ కూతురు అర్హపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అగ్ర హీరో అల్లు అర్జున్ గారాల తనయ అల్లు అర్హ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నది. సమంత కథానాయికగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ద్వారా అల్లు అర్హ బాలనటిగా పరిచయంకానుంద�
పద్మశ్రీ అల్లు రామలింగయ్య నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఆయన సినిమాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ నెలకొంది. ప్రస్తుతం పుష్ప అన�
టాలీవుడ్లో వారసుల హవా నడుస్తూనే ఉంది.పాత తరం నటీనటుల వారసులు ఇప్పుడు హీరోలుగా ఇండస్ట్రీలో రాణిస్తుండగా, ఇప్పుడు వారి పిల్లలు కూడా సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తున్నారు. త్వరలో యంగ్ టైగ
‘కాస్ట్యూమ్ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అన�
మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద�
‘సినీ ప్రయాణంలో ఇప్పటివరకు యాభై సినిమాలు చేశా. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ పౌరాణిక సినిమా చేయలేకపోయాననే వెలితి తొలినాళ్ల నుంచి ఉంది. ఆ కల ఈ సినిమాతో తీర�
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ కమర్షియల్ దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకడు. లాఠీ, సొగసు చూడ తరమా లాంటి సినిమాలతో ఈయన ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మ
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�