‘కాస్ట్యూమ్ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అన�
మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద�
‘సినీ ప్రయాణంలో ఇప్పటివరకు యాభై సినిమాలు చేశా. యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ అన్ని జోనర్లలో విభిన్నమైన పాత్రలు చేశా. కానీ పౌరాణిక సినిమా చేయలేకపోయాననే వెలితి తొలినాళ్ల నుంచి ఉంది. ఆ కల ఈ సినిమాతో తీర�
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సూపర్ కమర్షియల్ దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకడు. లాఠీ, సొగసు చూడ తరమా లాంటి సినిమాలతో ఈయన ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా చూడాలని ఉంది, ఒక్కడు లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. మ
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�