న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు తమ రాజకీయ, సామాజిక అభిప్రాయాలను ఆన్లైన్లో వ్యక్తపరిచేందుకు భయపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ఎన్జీవోలు కామ�
GST Council | చేనేతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దొంగదెబ్బను కొట్టింది. చేనేతపై జీఎస్టీని తొలగించాలని ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నా.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా కనీసం పట్టించుకోని కేంద్ర సర్కారు గుజరా
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�
Husband Arrest | ఒక మహిళ పదేళ్లలో తన భర్తను ఏడుసార్లు అరెస్ట్ (Husband Arrest) చేయించింది. అయితే ప్రతిసారి సెక్యూరిటీ కింద డబ్బులు ఏర్పాటు చేసి బెయిల్ ద్వారా అతడ్ని విడిపించింది.
Foxconn | గుజరాత్లో వేదాంతతో కలిసి జాయింట్ వెంచర్ చేపట్టిన ఫాక్స్కాన్ ఇప్పుడు అర్ధంతరంగా దాని నుంచి వైదొలిగింది. కేంద్రం ఒత్తిడి, కొర్రీల వల్లే గుజరాత్కు ఫాక్స్కాన్ గుడ్బై చెప్పినట్టు ప్రచారం జరుగ
తెలంగాణలో 53 లక్షల 98 వేల ఇండ్లుంటే అందులో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉన్నదని డబ్ల్యహెచ్వో నివేదిక తెలుప డం రాష్ట్ర ప్రభుత్వ కృషికి లభించిన గౌరవం. అలాగే నీటి స్వచ్ఛతలో రాష్ట్రం అగ్రస్థా
గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్న
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కేసులో గుజరాత్ హైకోర్టు ఆదేశంపై వారం పాటు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శనివా�
గుజరాత్లో పట్టుబడిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ)కు చెందిన ఉగ్రమూలాలు తెలంగాణలో వెలుగుచూశాయి. గుజరాత్ ఏటీఎస్ సమాచారం మేరకు పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నా
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
‘ఆత్మ నిర్భర్ భారత్', ‘మేకిన్ ఇండియా’ పేరిట నినాదాలకే పరిమితమైన బీజేపీహయంలో వేలాది దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. 150 ఏండ్ల చరిత్ర కలిగిన సూరత్ వజ్ర పరిశ్రమ, వందేండ్లనాటి పానిపట్ నూలు పరిశ్రమ మునుపటి ప్�
అనివార్యత పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని దారి తప్పించిన నాయకత్వాలనే మళ్లీ, మళ్లీ ముందేసుకుంటున్న రాజకీయపార్టీలు, మహారాష్ట్ర జనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి.