ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు.
Indus Valley Civilisation | గుజరాత్ కచ్లోని భారీ క్రేటర్ ఉల్క ఢీకొట్టడంతో వల్లే ఏర్పడిందని కేరళ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టుల బృందం పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. భూమిపై మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భా�
Diamond Hub | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు.
గుజరాత్లో వేలాది మంది చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న ఐదేండ్ల లోపు చిన్నారుల్లో నూట్రీషియన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో(ఎన్ఆర్సీ) చేరే వారి సంఖ్య కూడా గణన�
Gujarat AAP MLA Bhupendra Bhayani | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపా
అతడు ఆ సంస్థ మాజీ ఉద్యోగి. అందులో డబ్బులు ఎక్కడ దాచిపెడతారో తెలుసు. ఇంకేముంది మరో ఐదుగురితో కలిసి ఇన్నాళ్లు పనిచేసిన సంస్థకు కన్నం (Robbery) వేశాడు. రూ.4 కోట్లకుపైగా దోచుకెళ్లాడు.
Chinese Fishing Vessels | గుజరాత్, ముంబై తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో వందలాది చైనా ఫిషింగ్ ఓడలను (Chinese Fishing Vessels) నిఘా సంస్థలు గుర్తించాయి. మినీ గూఢచార నౌకలుగా పని చేస్తున్న వీటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగడంపై ఆందోళన వ్యక్త�
గత సంవత్సరం గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏదో కొంత సాయం అందజేసి చేతులు దులుపుకుందామంటే కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
హస్తకళలకు ఆదరణ తగ్గుతున్నది. చవకగా దొరికే వస్తువులు వాటికి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. నాణ్యమైన హస్తకళలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడం, దళారుల దోపిడి మరొక సవాలు. ఇందుకు ఓ పరిష్కారం కనిపెట్టారు దృష్టి అ�