bridge collapses in Gujarat | ఒక వంతెన కూలడంతో పలు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు గల్లంతయ్యారు. నలుగురిని రక్షించగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. (bridge collapses in Gujarat) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన �
Hyderabad Lands | స్థిరాస్తి మదుపరులకు హైదరాబాద్.. ఇప్పుడు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. భద్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, వ్యాపార-పారిశ్రామిక కార్యకలాపాలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం ఇలా ఏ రకంగా చూస
Heart Attack | ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతున్నది. జీవనశైలి కారణంగా చాలా మంది హృదయ సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ముప్పు మరింత తీవ్రంగా ఉందని ఆరోగ్య నిపుణులు ఆందో�
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీకి నరేంద్ర మోదీ సర్కారు నుంచి మరో నజరానా దక్కింది. ఇప్పటికే స్వరాష్ట్రంలో ఏర్పాటైన దీని ప్రాధాన్యతను పెంచేందుకు రకరకాలుగా ప్రోత్సాహకాలిచ్చిన ప్రధాన
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది.
SVP Stadium | 60 ఏండ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన స్టేడియం అది.భారత్లో తొలి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అక్కడే జరిగింది.20వ శతాబ్దపు అద్భుత నిర్మాణంగా ప్రపంచ కట్టడాల సంస్థ గుర్తించింది. అలాంటి చరిత్ర ఉన్న ఆ �
దేశంలోని ఇతర రాష్ర్టాలకు మాడల్ అని బీజేపీ నేతలు పదేపదే గప్పాలు కొట్టుకొనే గుజరాత్లో చీకట్లు అలముకొన్నాయి. వీధి దీపాల బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కమ్లు) పలు మున్సిపాలిటీ�
Crime news | ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి గొప్పలు చెబుతుంటారు. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న యూపీ నేరాలకు కేరాఫ్ అడ్రస్గ�
Adani ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో భారీ అవినీతి బయటపడింది. కరెంట్ కొనుగోలులో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు అదానీ కంపెనీకి అను�
Drunk Woman created ruckus | మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ హంగామా చేసింది (Drunk Woman created ruckus). అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను అసభ్యంగా తిట్టడంతోపాటు వారిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులను రప్పించి అతికష్టం�
అనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో అనూహ్య వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల్లోనూ నంబర్ వన్ స్థానాన�
చంద్రయాన్-3 ప్రాజెక్టులోని ల్యాండర్ మాడ్యూల్ సృష్టికర్తను తానేనని గుజరాత్లోని సూరత్కు చెందిన మితుల్ త్రివేది అనే వ్యక్తి చెప్పుకొస్తున్నారు. చంద్రయాన్-2కు కూడా పనిచేశానని, నాసాకు కూడా వర్క్ చే�