ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా పలు గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ �
విద్యా సంబంధమైన ఉపయోగానికి తప్ప.. రోగులను వాణిజ్యపరంగా దోచుకోవడానికి శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టరాదంటూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Serp Employees | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీల పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు ఆ శాఖలోని ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఉద్యోగుల బదిలీలపై కసరత్తు మొదలుపెట్టిన ఆ శాఖ ఇందుకు సంబంధించిన విధ�
Supreme Court | ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హీట్ వేవ్స్ సమయంలో జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పిటిషన్ దాఖలైంద�
దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులను తక్షణం ఆదుకోవడానికి మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు గురువారం రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
గ్రామ పాలన అధికారుల (జీపీవో) నియామకానికి ప్రభుత్వం బుధవారం విధివిధానా లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10,954 పోస్టులకుగానూ ఈ నెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. డిగ్రీ చేసిన వారు లేదా ఇంటర్
Oil Palm Nursery | భారత ప్రభుత్వానికి ఆయిల్ పామ్ నర్సరీ (Oil Palm Nursery)ల నిర్వహణకు IIOPR (ఇండియన్ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ పామ్ ఆయిల్ రీసెర్చ్) కొత్త గైడ్లైన్స్ను సిఫార్సు చేసింది.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతీ అధికారి మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందేనని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఆ�
గౌరవప్రదమైన ప్రశాంత జీవనం గడిపేందుకు ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు. గేటెడ్లో నివసించడం ప్రతిష్టాత్మకంగా ఫీలవుతారు. అటువంటి గేటెడ్లో అంతర్గతంగా జరిగే అసాంఘిక, చట్టవిరుద్ధమైన కార్
EC suspends UP police personnel | ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
Employees Tranfers | ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు చేపట్టగా , తాజాగా ఉద్యోగుల బదిలీల పై దృష్టిని సారించింది.
Kerala: వయనాడ్ బాధితుల కోసం కేరళ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన అయిదు రోజుల జీతాన్ని విరాళంగా స్వీకరించనున్నది. ముఖ్యమంత్రి సహాయనిధికి ఆ అమౌంట్ వెళ్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల�
అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కా