తెలంగాణ ఏటికేడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. దేశంలోని అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీపడుతూ.. తనకు తిరుగులేదని చాటుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై రాష్ట్రం ఆర్థిక పరిపుష్టిని సా�
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెల రూ.1.46 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుడు నవంబర్లో వసూలైన రూ.1,31,526 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమన్నది.
జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన ఏడు నెలలుగా రూ.1.40 లక్షల కోట్లకుపైగా వసూలైన జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలకుగాను రూ.1.47 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడిం�
GST Collections: జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్లో 26 శాతం పెరిగాయి. దాదాపు 1.47 లక్షల కోట్ల జీఎస్టీ వసూల్ అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గడిచిన ఏడు నెలల నుంచి జీఎస్టీ వసూళ్లు వరుసగా 1.40 లక్షల కోట్లు దాట�
GST Collections | జూలై మాసంలో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది జూలైతో పోలిస్తే 28శాతం అధికమని ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీని అమలులోకి వచ్చిన తర
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్నుల (GST) వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.30లక్షల కోట్
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో �
GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చె
రాష్ట్రంలో 6 % పెరుగుదలడిసెంబర్లో రూ.3,760 కోట్లు హైదరాబాద్, జనవరి 1 : కరోనా మహమ్మారి నేపథ్యంలో మెజారిటీ రాష్ర్టాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పడిపోయిన సమయంలోనూ.. తెలంగాణ రాష్ట్రం 6 శాతం వృద�
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడిన తర్వాత రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 5 నెలల్�