అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు కొత్త రికార్డును అందుకున్నాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించిం�
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో రికార్డుస్థాయిలో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) రూ.1.24 లక్షల కోట్ల మేర వసూళ్లయ్యాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమలులోకి రాగా ఇప్పటి వరకు వసూలైన గరిష్ఠ ఆదాయం ఇదేనని కేంద్రం వెల్లడించింది. 2