Group Exams | రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు నిలిచిపోవడంతో కొత్త చిక్కొచ్చిపడింది. మరో సమస్యనూ తెచ్చిపెట్టింది. ఇది గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారింది. మెయిన్స్పై హైకోర్టు మంగళవార
గ్రూప్స్ కొట్టాలనే లక్ష్యం ఎందరికో ఉంటుంది! గమ్యం దూరమని తెలుసు! ప్రయాణం భారమనీ తెలుసు!! కానీ, ఈ జర్నీలో ఒత్తిడితో ఎప్పుడూ పేచీ ఉంటుంది. సబ్జెక్టుపై పట్టు సాధించినా.. స్ట్రెస్తో చేతులెత్తేసే వాళ్లే ఎక్క�
గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే జరిగాయని విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. మార్చి 10న వచ్చిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఒక సామాన్య పౌరుడికి చూపించినా తప్పులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.
హాల్టికెట్ నంబర్ లేదా ప్రశ్నప్రతం నంబర్ తప్పుగా రాయడం, గడులను సక్రమంగా నింపకపోవడం, ఒకసారి నింపిన గడులను తప్పు అని తెలుసుకొని చెరిపివేయడం వంటి చిన్న చిన్న పొరపాట్లు పోటీ పరీక్షల అభ్యర్థుల పాలిట శాపం�
జిల్లాలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర�
జిల్లాలో ఈ నెల 17, 18వ తేదీల్లో గ్రూప్ -3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణపై మంగళవారం సమీక్ష �
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1 మెయిన్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుద�
మానవ హక్కుల ప్రకటన అనంతరం బాలల హక్కులు కూడా మానవహక్కులేననే స్పృహతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన (Declaration of Rights of the Child) ను చేసింది.
దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రకట�
బెంగాల్ నవాబుగా పరిపాలించిన అలీ వర్ధిఖాన్ 1756లో మరణించారు. కొడుకులు లేనందువల్ల మూడో కుమార్తె కొడుకైన మీర్జా మహ్మద్ను అలీవర్ధిఖాన్ మరణానికి ముందే తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే చరిత్ర పుటల్లో సిరాజ్�