బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీల భర్తీకి నెలాఖరునాటికి మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్�
గ్రూప్-4 ఉద్యోగాలకు రికార్డుస్థాయి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల తుది గడువు శుక్రవారం నాటికి మొత్తం 9,51,321 దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
గ్రూప్-4 దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 వరకు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కొత్తగా 2,391 ఉద్యోగాలకు అనుమతి ఇస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
గ్రూప్స్ సహా ఇతర పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 4లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
: ఖమ్మంలోని రైట్చాయిస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న గ్రూప్-2, 3, 4, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లపై నిర్వహించనున్న అవగాహన సదస్సు వాల్పోస్టర్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఆవిష్కరించారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించేందుకు చాలా మంది అభ్యర్థులు పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం సైతం అభ్యర్థులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు కృషి చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
ts groups posts | ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్-,2 3, 4 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నది. వాటిలో ఉన్న
రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం శా�
Minister Harish rao | గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం