Group-4 Preliminary Key | హైదరాబాద్ : రాష్ట్రంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలియజేసేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గం�
గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. వారంలోగా ప్రాథమిక కీని విడుదల చ
Vyapam Sacm | దాదాపు పదేండ్ల క్రితం మధ్యప్రదేశ్లో చోటుచేసుకున్న వ్యాపం కుంభకోణం దేశ రాజకీయాల్ని తీవ్రంగా కుదిపేసింది. ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అధికార బీజేపీపై ఆరోపణలు వెలువడ్డాయి. త�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నిర్వహించిన గ్రూప్-4 నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సగటున 82 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మ�
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, గ్రూప్-4 పరీక్షలో ముఖ్యంగా �
Group-4 Exam | గ్రూప్-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్లోని మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రానికి ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చాడు. అయితే పర
గ్రూప్-4 ఎగ్జామ్కు ఉమ్మడి జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కేంద్రాల వద�
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్ ఉండగా.. ఈసారి థంబ్
వచ్చే నెల 1న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అత్యధిక అభ్యర్థులు గ్రూప్-4 రాయనున్నారు.
TSPSC | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అత్యధిక అభ్యర్థులు గ్ర
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వచ్చే నెల న గ్రూప్-4 ఉద్యోగ (Group-4) నియామక పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్టికెట్లు (H
గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు సరిగ్గా వారం రోజులే గడువు ఉండటంతో టీఎస్పీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. 2018లో 700 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఉద్యోగాలకు అత్యధికంగా 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
జూలై 1న జరిగే గ్రూప్-4 పరీక్షకు సమగ్ర ఏర్పాట్లు చేపడుతున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించార