నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువకులు గ్రూప్స్లో మెరుగైన ర్యాంకులతో మూడేసి కొలువులు సాధించారు. గతంలోనే గ్రూప్-4లో ఎంపికై ఉద్యోగాలు చేస్తుండగా, ఇటీవల విడుదలైన గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లోనూ ఉత్తమ ర్యాంకు
గ్రూప్-2 ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య-దేవక్క దంపతుల కుమారుడు గొడ్డే టి అశోక్ 7వ ర్యాంక్ సాధించాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. �
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 2300 గ్రూప్-4 అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.
గ్రూప్-4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామకపత్రాలిచ్చే అవకాశముంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీయువకులు సత్తాచాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజా గా ఫలితాలు వెల్లడయ్యాయి.
గ్రూప్-4లో భారీగా పోస్టు లు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నా యి. 2వేలకు పైగా ఉద్యోగాలు భర్తీకాకుం డా మిగలనున్నాయి. ప్రభుత్వం తీసుకు న్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థు�
గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీ యువకులు సత్తా చాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో పెద్దపల్లి జిల్ల
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాం�
డీఎస్సీ-2008 బాధితులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ వేగవంతమైంది. అభ్యర్థుల తుది జా బితాను రూపొందించే పనిని పాఠశా ల విద్యాశాఖ చేపట్టింది. ఇందుకు ఉ మ్మడి జిల్లాలవారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల
Group-4 | గ్రూప్ -4 తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరిగి ఇప్పటికి 500 రోజులు పూర్తికావొస్తున్నా నియామకాలు పూర్తికాకపోవడంతో అభ్యర్థులు లేఖల (లెటర్ క్యాంపేయిన్) ద్వార
Bhagya Sri | బిడ్డలు.. కన్నవారి కలలు నెరవేరుస్తారు. ఈ ఆడకూతురు అంతకుమించి! తల్లిదండ్రుల స్వప్నాన్ని సాకారం చేసింది. కట్టుకున్న వాడు అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఆమె చేరుకుంది. గోదావరి ఒడ్డున బుడిబుడి అడుగులు వేసి
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కొలువుల’ భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. టీఆర్టీ - 2017 ఫలితాలను బుధవా రం టీజీపీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి మూడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు �