తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నాయి. నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆది, సోమవారం జరగనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్�
గ్రూప్-3 పరీక్షలకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆది, సోమవారాల్లో నిర్వహించనున్న పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలోని 66 కేంద్రాల్లో 19,941 మంది అభ్యర్థులు, కామారెడ్డి జిల్లాలోని 20 కేంద్రాల్ల
గ్రూప్-3 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం సూచించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేల అన్నీ ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. జిల్లాలో 102 పరీక
ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది.
గ్రూప్-3 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో జరిగే పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 154 కేం ద్రాలు ఏర్పాటు చేయగా, 50,025 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కేంద్రా ల వద్ద అభ్యర్థులకు ఇబ్బం�
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలకు హాజరుకావాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 17వ తేదీ ఉదయం 10
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై గురువారం ఉదయాదిత్య
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. ‘గ్రూప్-3’ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ‘ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాల�
CS Shanti Kumari | గ్రూప్-3 పరీక్షల ఏర్పాట్లు, వరి-పత్తి కొనుగోళ్ల పురోగతి, కొత్త నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ప్రారంభం, సామాజిక ఆర్థిక సర్వే తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లు, ఎస్ప�
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ -2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ స�