నవంబర్లో జరిగే గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని, అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్ �
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -2, గ్రూప్ -3 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. దీనిపై టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. తాజా అంచనా ప్రకారం.. ఇప్పట్లో ఈ రెండు న�