ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పచ్చని చెట్లపై గొడ్డలి వేటుపడింది. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేసేందుకు సీఎం రేవంత�
తిమ్మాపూర్ మండల కేంద్రంలో హోటల్స్ బిజినెస్ ఎక్కువగా ఉంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్ఛలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. తమకే గిరాకీ రావాలని స్వార్థంతో రకరకాల పనులు చేస్తున్నారు.
లక్ష్మీపూర్ శివారులోని రోడ్డు ఇరువైపులా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హాయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇరువైపుల మొక్కలు నాటారు. హరితహారంలో గతంలో ఈ గ్రామాన్ని �
సమస్త జీవరాశికి చెట్లే జీవనాధారం. ఒక్క విత్తనం నాటితే అది వృక్షంగా మారి తీయని ఫలాలను మనకు ఇస్తుంది. ఆకలి తీర్చి, ఔషధంగా మేలు చేస్తుంది! అలాంటి ఔషధ తరువులకు ఆలవాలం ‘పీవీ నరసింహారావు ఔషధ వనం’. రంగారెడ్డి జిల�
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు పడింది. ఇష్టం వచ్చినట్లు రోడ్డు పకన చెట్లను నరికివేసి వదిలేశారు. దీంతో 2 కిలోమీటర్లకు పైగా రోడ్డుపైన చెట్లు పడిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కరెంట్ తీగెల మరమ్మతుల సాకుతో విద్యుత్తు అధికారులు ఏపుగా పెరిగిన హరితహారం వృక్షాలను నరికేస్తున్నారు. కొమ్మలు మాత్రమే తొలగించాల్సి ఉండగా ఏకంగా పెద్దపెద్ద చెట్లను కొడుతుండటంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్ర
అడవి తల్లి ఒడిలో ఆహ్లాదాన్ని అందించేందుకు ఏక్లాస్పూర్ ఎకో పార్కు సిద్ధమైంది. నారాయణపేట మండలంలోని అటవీ ప్రాంతంలో రూ.2 కోట్ల వ్యయంతో కను‘బొమ్మలు’ మెరిసేలా.. 200 ఎకరాల ‘ఆనంద’నవనంలోసుందరం గా నిర్మించారు. వా�
చుట్టూ పచ్చని చేలు.. అక్కడక్కడా పూల వనాలు.. ఏపుగా పెరిగిన చెట్లు.. నీలిరంగు రూపంలో పొలాలకు నీరందించే కాలువ.. రవాణాకు సౌకర్యవంతంగా పొడవైన రహదారి.. మొత్తానికి కనుచూపు మేర పచ్చదనం.. ఈ ఆకుపచ్చని అద్భుతం మధ్య ముక్�
ఎండలు మండుతుండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు చెట్ల మధ్య కట్టిన ఊయలలో ఓ బాలుడు మిట్టమధ్యాహ్నం సరదాగా
ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు