లంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణ, వృక్షాల ప్రాధాన్యతను తెలియజేసేలా ‘సింబా’ సినిమాను తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు పెద్దపల్లి జిల�
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పథకాలు, ఎన్నికల హామీలు, వేతనాలు..ఇలా అన్నింటికీ ప్రజలకు నిరీక్షించాల్సి వస్తున్నది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లకు ఆరు �
గీతా కార్మికుల ఆర్థికాభివృద్ధి కోసం గ్రామాల్లోని చెరువు కట్టల పై, వాగు సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఈత చెట్లను నాటించింది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా ఆగడా�
ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించింది. హరితహారంలో నాటిన మొక్క లు ఏపుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
హరితహారంలో భాగంగా గతంలో రోడ్ల వెంట నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ప్రస్తుతం మట్టిలో కలిసిపోయాయి. మండలంలోని పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారుల పర్యవేక్షణ లేక వేలాది మొక్కలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఎల�
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర�
మండలంలోని ఆరెపల్లి-ఆత్మకూరు దారిలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా హరితహారంలో పెంచిన చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యవసాయ వ్యర్థాలను రోడ్ల పకన పోసి ఉంచడంతో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో హరితహారం చ
పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణా�
నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయమై.. మోడువారిన సూర్యాపేట ప్రాంతం నేడు అత్యంత అహ్లాదకరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉద్యమ రీతిన చేపడుతున్న హరితహారం.
హరితహారం కార్యక్రమం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం హరితోత్సవం నిర్వహిం�