ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇప్పటికే ఎనిమిది విడుతల్లో కోట్ల మొక్కలు నాటింది. ఇప్పుడు తొమ్మిదో విడతలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎక్కడా వెనక్కి త
ఈ ఏడాది హరితహారంలో భాగంగా మండలంలో 14 లక్షల మొక్కలను నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెరిగేందుకు ఎంత