బతికున్నప్పుడు తింటి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో స్మశా�
తరతరాలుగా వారసత్వంగా కొనసాగుతున్న బీసీల స్మశాన వాటిక స్థలాన్ని వేరొక సామాజిక వర్గం వారు తమదేనని వాదిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని..
Attapur | అత్తాపూర్ స్మశానవాటికకు వెళ్లాలంటేనే ప్రజలకు నరకం కనిపిస్తుందని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేష్, పుప్పాల లక్ష్మణ్లు అన్నారు.
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులో మెడికల్ అండ్ వెటర్నరీ కళాశాల నిర్మాణం �
Tantrik rapes Girl | శ్మశానవాటిక సమీపంలో నివసించే మంత్రగాడు ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రి చనిపోతాడని బెదిరించాడు. బాలిక అస్వస్థత చెందటంతో ఈ దారుణం వెల
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆ శ్మశాన వాటికలో కరెంటు లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. రామగుండం నగ�
అంజలి కథానాయికగా నటించిన ‘గీతాంజలి’ చిత్రం హారర్ కామెడీ ఎంటర్టైనర్గా మెప్పించింది. దీనికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Karimnagar | కరీంనగర్లోని కార్ఖనగడ్డ స్మశాన వాటికలో దళితులు తమ పూర్వీకులను స్మరించుకుంటూ ఆదివారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. వారితో కలిసి ద�
Israel War | ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఈ యుద్ధం మొదలై నెలరోజులు కావొస్తున్నది. హయాస్ ప్రారంభించిన అనధికారిక యుద్ధం ఇప్పటికీ ఆగిపోయే పరిస్థితుతుల కనిపించడం లేదు. దాదాపు 11వేల మందికిపైగా ప్ర�
Minister Talasani | నగరంలోని బేగంపేట ఓల్డ్ కస్టమ్ ప్రాంతంలో ముస్లిం గ్రేవ్ యార్డ్ నిర్మాణానికి రూ.3 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(Minister Talasani ) అన్నారు.
భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�