భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..నేచర్క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో సుమారు 30-35 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్�
జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో పంజాగుట్ట శ్మశానవాటికను తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని ఆదివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ శ్మశాన వాటిక కొత్త సొబగులు, పచ్చందాలతో సర
ప్రణాళికాబద్ధంగా వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం ఫతేనగర్ డివిజన్లో కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి రూ.2.66 కోట్ల నిధులతో ప�
కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాద�
ఓరన్జెస్టాడ్ : డచ్ కరేబియన్ ద్వీపమైన సెయింట్ యూస్టాటియస్లోని పూర్వ చెరుకు తోటలో 18 వ శతాబ్దపు శ్మశానవాటిక కనుగొనబడిందని అధికారులు తెలిపారు. ఇవి బానిసల అవశేషాలు అయిండొచ్చని వారి జీవితాల గురించి సమాచ