Farmers Protest | నెల రోజులైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై మండుటెండలో కూర్చొని రైతుల ఐక్యత వర్ధిల్లాలి.. ప్రభుత్వం వడ్లను వెంటనే కొనుగోలు చేయాలంటే నినాదాలు చేశారు.
Farmers | మీ కాళ్లు మొక్కుతాం మా పంట కొనండి సారూ అంటూ జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో రైతులే వేడుకుంటున్న దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అద్దం పడుతోంది.
Farmers | వరి ధాన్యం దింపుకునేనంతవరకు కదిలేది లేదంటూ రైతులు మండుటెండలో భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్, సివిల్ సప్లై డిటి మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని రైతుల�
Grain Purchase Centres | కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్రంగా ఉండటంతో తూకం పూర్తయిన ధాన్యం రోజులు గడిచినా అక్కడికక్కడే పేరుకుపోతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యం వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలక�
Farmer | రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినా తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ముప్పుతిప్పలు పడుతున్న దృశ్యాలు ఇప్పటికే చాలా బయటకు వచ్చాయి. తాజాగా కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎలా ఉ�
Harish Rao | వర్షాలు పడి పంట తడవకముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మేం ఉన్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారులందరితో సమీక్షలు నిర్వహించి సమస్యలు లేకుండ
Grain Purchase Centres | ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా �
BRS Strike | మండు టెండల్లో అష్టకష్టాలు పడి పంటలు పండిస్తే కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విమర్శించారు.ప్రభుత్వానికి రైతు సమస్యలపై ముందు �
Pratima Singh | రవాణా పరంగా కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా తగు లారీలను నిర్వాహకులు కేంద్రాలకు సరైన సమయం లో వచ్చేలా పర్యవేక్షణ చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే ఇప్పటివరకు ఒక్క గింజ కొన్న పాపానపోలేదని..రైస్ మిల్ కేటాయించపోతే ఎవరు కొనాలి..? ఎలా తూకం వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
farmers | రైతులు సంవత్సరమంతా కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేందుకు కొనుగోలు కేంద్రాలు కీలకంగా మారాయని బేగంపేట సర్పంచ్ మంతెన చంటి తెలిపారు.
IKP Centres | మంగళవారం బచ్చన్నపేట మండలంలోని చిన్న రామంచర్ల బచ్చన్నపేట ఐకేపీ కేంద్రాలను సీపీఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.
Farmers | కొనుగోలు కేంద్రాల్లో సరైన నీటి సౌకర్యాలు. ధాన్యం జల్లి మిషన్లు. టెంట్లు లేకపోవడంతో కేంద్రాల్లోనే ఉంటూ ధాన్యాన్ని ఆరబోయాల్సిన పరిస్థితి నెలకొంది. తెచ్చిన ధాన్యం రోజుల తరబడి కేంద్రాల వద్ద ఉండడంతో రైత
Farmers | రైతులు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి మూడు రోజులు అవుతున్నా కాంట పెట్టే నాధుడే లేడని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వాపోయారు.
Paddy Grain | ఆవంచ గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్�