‘నువ్వో రూ.10 ఇవ్వు. నేనో 10 ఇస్తా. మొత్తం రూ.20 నీకే! దీనిని పెట్టుబడిగా పెడతా. అలా అదనంగా వచ్చే వడ్డీ కూడా నీకే’ అన్నాడట ఓ పెద్దమనిషి. దీనికి అవతలి వ్యక్తి సరే అనడంతో.. ముందు నువ్వు 10 ఇవ్వు, నేను తర్వాత రూ.10 జమ చేస్త
ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించలేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపా�
ఉపాధ్యాయుల జీపీఎఫ్ వివరాలను ఆన్లైన్లో ఉంచాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పంచాయతీరాజ్ సెక్రటరీని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్న య్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా కలిసి
ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలోని ఏ ఒక్క జనార్దన్రావు, ఆనందరావు దుస్థితో కాదు.. తెలంగాణలోని 50 వేల మంది కానిస్టేబుళ్ల మానసిక వ్యథ. బయట చేయిచాచి అడుక్కోలేని పోలీసు అధికారులందరి దీనస్థితి.
రాష్ట్రంలో ఆర్థికశాఖ వద్ద పేరుకుపోయిన బిల్లుల బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చోద్యం చూ స్తున్నది. మెడికల్ బిల్లులు, సాలరీ ఏరియర్స్, ఇన్సూరెన్స్, జీపీఎఫ్ వంటి అ నేక రూపాల్లో ఉన్న బిల్లులు సకాలంలో చె
సచివాలయంలోని ఆర్థిక శాఖ కార్యాలయం నిత్యం కిటకిటలాడుతున్నది. ఖజానాలో కాసుల గలగల అనుకుంటే పొరపాటే. బిల్లుల మంజూరు కోసం రోజూ వెయ్యి మం దికిపైగా బారులు తీరుతున్నారు.
పోలీసులకు టీఏలు, అలవెన్సులు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని, సరెండర్, జీపీఎఫ్ మంజూరు కోసం ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై గోపిరెడ్డ�
విద్యుత్తు సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (టీఎస్పీఈజేఏసీ) కన్వీనర్ పీ రత్నాకర్రావు ప్రభుత్వానికి విజ్�
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో
వెంగళరావునగర్ : విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్,జీపీఎఫ్ సమస్యల పై ప్రభుత్వంతో చర్చించనున్నట్టు టీఎస్ జెన్కో, ట్రాన్స్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. తెలంగ�