Group-4 | సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ శనివారం ఒక ప్రకటనలో త�
CM Revanth Reddy | హైదరాబాద్లోని వట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు
Errolla Srinivas | బీఆర్ఎస్ పాలనలో 115 నోటిఫికేషన్లు ఇచ్చి లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాల
గ్రూప్ -1 పోస్టుల నియామకాల భర్తీలో అక్రమా లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేశ్కుమార్ అన్నారు. బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాన్ని ఊటంకిస్తూ టీజీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ -1 కటాఫ్ మ�
TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్�
TGPSC | రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. జులై 4 నుంచి 8వ తేదీ వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో ఎంపిక చేసిన అభ్యర్థ
Harish Rao | గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్
Gurukula Recruitment | తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. మొత్తం 9,120 పోస్టులను డిసెండింగ్ ఆర్డర్( Descending order) లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల బాధలను ఆలకిం�
Telangana | నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని, మెగా డీఎస్సీతో పాటు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీలు ఇచ్�
Vasudeva Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది.. ఈ ఆరు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు ఒక్క కొత్త నోటిఫికేషన్ అయినా ఇచ్చారా..? అని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ను బీఆర్ఎస్ నేత కే వాసుదేవా రెడ్�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్న స్టాఫ్ నర్సులు, ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చేయగా, తాజాగా గురుకుల టీచర్లు ఆందోళనకు దిగారు.