Warangal | ఆస్పత్రుల అవసరాలకు తగినంత సిబ్బందితో సేవలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయి కుమార్ వైద్యాధికారులను ఆదేశించారు.
Jogulamba Gadwal | జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు
ప్రభు త్వ దవాఖానాల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండే లా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు.
Gandhi Hospital | రోజురోజుకి పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా అత్యవసర సేవల విభాగంలో అదనంగా 30 పడకలను ఏర్పాటు చేస్తున్నామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ఎన్ రాజకుమారి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మందుల కొరత వేధిస్తున్నది. సర్కారు పట్టింపులేని తనంతో రోగులు బయటే కొనుక్కోవాల్సి వస్తున్నది. నిత్యం ఈ హాస్పిటల్కు 80 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. డాక్టర్లు �
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థిత�
KTR | గాంధీ దవాఖానలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రులను పరిశీలించేందుకు వెళ్తే అర
KTR | వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆరేళ్ల గీతిక అనే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులు 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఉన్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప�
KTR | తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా వైద్య సిబ్బం�
KTR | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక పసి పిల్లల నుంచి పెద్దల దాకా పిట్టల్లా రాలిపోతున్నారు. మెడిసిస్స్ కొరత కూడా ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభు�