ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సర్కార్ వైద్యానికి జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
Telangana | తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దర�
Junior Doctors | తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు సో�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
Harish Rao | త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగ
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల�
మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకా�
సమైక్య పాలనలో ..సర్కారు దవాఖానలంటే నరకకూపాలుగా ఉండేవి. దీంతో సర్కారు దవాఖాన అంటేనే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు భయపడేవారు. సమైక్యపాలనలో అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు సర్కారు వైద్య
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�