వైద్య రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అంతర్జాతీయ వైద్య సదస్సులు వేదికగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగం�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్ల లో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీ ల విడుదలకు రంగం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ తమిళిసై సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర�
కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం.. అని మనిషి జీవిత సారాన్ని వర్ణించాడో కవి. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న.. అనేది నేటి మాట. మనిషి మృతి చెందినా.. అతడి శరీరంలోని అవయవాలు కొందరికీ ప
గవర్నర్ తమిళిసై వ్యవహారం మరోసారి వివాదాస్పదమైంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో మరోరకంగా వ్యవహరిస్తూ తమకున్న అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను �
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ సర్కారు తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి జిల్లాలోని �
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఆ సంస్థ ఉద్యోగుల చిరకాల కోరిక. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిమాండ్పై ఆర్టీసీ ఉద్యోగులు అనేక సార్లు సమ్మెలు చేశారు. అప్పుడు వీరి గోడును పట్టించుకున్న వారు కరువయ్యారు.
‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్
ప్రధాని మోదీపై కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఎటువంటి విద్వేషం ఉన్నదో తెలియదు కానీ.. ఓ తమిళుడు ప్రధాని కావాలన్న ఆయన ఆకాంక్షకు తాను పూర్తి మద్దతునిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించ�
‘తెలంగాణ ప్రజలు, రైతులు ఈ దేశంలో లేరా? రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు గవర్నర్కు కనిపించడం లేదా? వారిని ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాయరు?’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ను