హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): లోకాయుక్త 2022 వార్షిక నివేదికను అధికారులు గవర్నర్కు సమర్పించారు. మంగళవారం రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీ కే సు రేంద్రమోహన్ను కలిసి లోకాయుక్త రిజిస్ట్రార్ పీ విజేందర్ నివేదికను అందజేశారు. కార్యక్రమంలో లోకాయుక్త అధికారులు నవమోహన్, లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.