నాలుగు రోజుల పర్యటన కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ నుంచి బయల్దేరిన ఆయన మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకున్నారు. 13, 14, 15 తేదీల్లో ఢిల్లీ, హర్యానాల్లో ని
మాజీ సైనికులు, అమరులైన సైనిక కుటుంబాలకు మరింత మద్దతుగా నిలవాలని సాయుధ దళాల రాష్ట్ర మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ సందర్భాల్లో అందించే సాయాన్ని పెంచింది.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఉమ్మడి జ�
రాష్ట్రంలోని వర్సిటీల్లో విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలని, అకాడమిక్ ఎక్స్లెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీసీలకు సూచించారు. మూడు నెలలకొకసారి సమీక్ష నిర్వహించాలని, మూ డ�
నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. పీయూ ఉప కులపతికిగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ నియామకమయ్యారు. వీసీ నియామకంపై విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తుండటంతో పాటు సమస్యలు పరిష్కారమవుతాయని ఆశా�
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.
అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన
యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం విస్తృతంగా పర్యటించారు. పురాతన ఆలయాలు, చారిత్రక మందిరాలను దర్శించుకున్నారు. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3.03గం�
వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందుండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్తుపై
Jishnudev Verma | ములుగు(Mulugu) జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసు కుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ(Jishnudev Verma)అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం గోవిందరావుపేట మండలం
Jishnudev Verma | తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయా?, పూర్వాశ్రమంలో సంఘ్పరివార్తో ఆయనకున్న అనుబంధం కారణంగా బీజేపీ పెద్దలు రేవంత్ను తమ వాడిగా భావిస్తున్నారా? అంటే, తాజాగా జరిగి