చెన్నూర్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరబోతున్నది. చెన్నూర్లో బస్ డిపో కావాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విప్ బాల్క సుమన్ చొరవతో ప్రభుత్వం చెన్నూర్కు బస్డిపో మంజూరు చేసింది.
నల్ల సూర్యుల ఆశాకిరణం, సింగరేణి ప్రగతి ప్రధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(మంగళవారం) చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించను న్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి,
బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు ఎన్నికల ఖర్చుల కోసం పోలంపల్ల�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రపంచరాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు రానటువంటిదని, సూపర్డూపర్ మ్యానిఫెస్టో అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద�
Minister Vemula | బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman) కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి( Minister Vemula)కే దక్కి
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపునింపేందుకు మరో వరంలాంటి పథకాన్ని తీసుకొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్కే మద్దతు తెలుపుతున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని కోర్టు సముదాయం
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూర్కు వచ్చి, మధ్యాహ్నం వరకు అక్కడే పర్యటిస్తారు.
తెలంగాణకు సీఎం కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పాలైందని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్లో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ �
Government Whip Balka Suman | ‘తెలంగాణ ఉద్యమంలో మేం ఉన్నాం.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోళ్లు..కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. కానీ, వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న పథకాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రస్థాయి అండర్-19 బాల, బాలికల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల ఫైనల్ మ్యాచ్ల సందర్భంగా ఆయన ప్లేయర్ల