తల్లిదండ్రుల వైఖరిలో స్పష్టమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో జోరుగా ప్రవేశాలు పలు స్కూళ్లలో అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు అబ్బదన్న భావన చెరి�
8,9,10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలి పాఠశాలలో పచ్చదనం పెంపొందించాలి ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి సుసీంద్ర రావు ఆదేశాలు బడంగ్పేట/మహేశ్వరం, జూన్ 25 : జూలై 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ రూపం సకల సౌకర్యాలు.. నాణ్యమైన విద్యా బోధన 4 వేల కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం లోతుగా చర్చించిన క్యాబినెట్ ఉపసంఘం ఏపీలోని ‘నాడు-నేడు’ తరహాలో అమలు అధ్యయన
సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం జోష్ ఆంగ్లంలో చదువుతున్న 12 లక్షల మంది తెలుగు మాధ్యమంలో 11 లక్షల మంది హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటుకు దీటుగా సర్కారు స్కూళ్లల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు �
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యెగ్గె మల్లేశం అదనపు తరగతి గదుల నిర్మాణం మన్సూరాబాద్, ఏప్రిల్ 27: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఓ సర్కారు బడిని అభివృద్ధి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు యె
సర్కారు బడుల్లో తేలిన ఎన్రోల్మెంట్ యూ-డైస్లో నిక్షిప్తం చేస్తున్న అధికారులు 2020-21 విద్యాసంవత్సరానికి 26 వేల పైచిలుకు పాఠశాలల్లో 26,37,257 విద్యార్థులున్నట్టు గుర్తించారు. 1-10 తరగతుల్లో రాష్ట్రం మొత్తంలో 60 లక�
ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా క్లాసుల పర్యవేక్షణ నేడు ప్రభుత్వ టీచర్లకు సెలవు ఫోన్లు, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా పర్యవేక్షణ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శనివార�
ఏటా రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధిబృహత్తర విద్యపై నివేదిక రూపొందించండిఅధికారులకు క్యాబినెట్ సబ్కమిటీ ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చే
గౌడవెల్లి ఉన్నత పాఠశాలకు ఎస్సీఈఆర్టీ గుర్తింపు ఎస్ఎల్డీపీ ఎడిషన్లో చోటు ఉపాధ్యాయుల కృషి, సమాజ చేయూత మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల అది.. అయితేనేం కార్పొరేట్కు దీటుగా రాణిస్తున్నది. ఉపాధ్యాయుల కృషి, సమా�
రెండేండ్లలో 4 వేల కోట్లతో మౌలికసదుపాయాలు బడ్జెట్లో 2 వేల కోట్లు కేటాయింపు విద్యారంగానికి బడ్జెట్లో రూ.13,886 కోట్లు రూ.11 వేల కోట్లతో పాఠశాలలు పటిష్టం హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలోని ప్ర�
ఆర్బీఎస్కే కింద విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు ఇప్పటి వరకు 700 మంది పిల్లలకు వైద్య పరీక్షలు జూబ్లీహిల్స్,మార్చి9: ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్య శిబిరాలు ప
సీఎస్సార్ నిధులతో పాఠశాలలకు కొత్త కళ రెండేండ్లలో రూ.150 కోట్లకు పైగా ఖర్చు 280 పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కా�