ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు కళాశాలల స్థితిగతులను పరిశీలిస్తున్నారు.
మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు తనిఖీలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల లేమితో పాటు �
ఉస్మానియా, గాంధీ, కాకతీయ(కేఎంసీ), నిజామాబాద్(జీఎంసీ) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్ఎంసీ 4 కాలేజీల
యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలక�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతోపాటు వ్యవసాయ, ఫార్మసీ, డిగ్రీ, ఐటీ ఐ కళాశాలలు, కోచింగ్ సెంటర్లతో విద్యా నిలయంగా నిలుస్తున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. వీరు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ద�
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు ‘గుర్తింపు’ గండాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే మంజూరైన కాలేజీల్లోని సీట్లలో భారీగా కోత పడటంతోపాటు కొత్త కాలేజీల గుర్తింపు ప్రమాదంలో ప
TS Minister Gangula | దేశానికే వైద్య సేవలు అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో వ�
మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయి. వీటి నుంచి ప్రతి ఏడాది వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ పట్టాతో బయటకు వస్తారు. ఫలితంగా ప్రజలకు వైద్యం మరింత చేరువ అవుతుంది. అంతేకాదు, మెడికల్ కాలేజీ�
కందుకూరుకు లా కళాశాల మంజూరైనట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్