రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నదని, అనవసరంగా కేసులు బయటకు రిఫర్ చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
మొట్టమొదట ప్రాథమికరంగమైన వ్యవసాయంలో తెలంగాణ చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. సాగునీటి పారుదలలో అద్భుతాలు సృష్టించింది. అం దులో భాగమే కాళేశ్వరం మెగా ప్రాజెక్టు. పల్ల పు ప్రాంతం నుంచి ఎగువకు నీరు పారింది.