2014లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండె. ఇప్పుడు ఆ సంఖ్య 3,915కు చేరింది. నిరుడు ఒకేసారి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించుకున్నం. ఈ నెల 15న మరో 9 మెడ�
రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన ఒకేరోజు 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాలేజీలను ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్ దవాఖ
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2023 సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన అపూర్వ టండన్ గురువారం కొత్తపల్లిలోని కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్�
రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు మరింత వేగంగా అభివృద్ధి జరిగేలా తాజా బడ్జెట్లో కేటాయింపులు ఉ
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నదని, అనవసరంగా కేసులు బయటకు రిఫర్ చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
మొట్టమొదట ప్రాథమికరంగమైన వ్యవసాయంలో తెలంగాణ చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. సాగునీటి పారుదలలో అద్భుతాలు సృష్టించింది. అం దులో భాగమే కాళేశ్వరం మెగా ప్రాజెక్టు. పల్ల పు ప్రాంతం నుంచి ఎగువకు నీరు పారింది.