ప్రజావసరాలకు ఉద్దేశించిన పార్కులు, ప్రభుత్వస్థలాల కబ్జాకు సంబంధించిన వాటిపై దృష్టిపెట్టి లేఔట్ ప్రామాణికంగా తీసుకుని.. వాటిని పరిరక్షిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం బుద్ధభవన్లో
హైడ్రా పేరిట బుల్డోజర్లతో సామాన్యుల బతుకులను ఆగం చేస్తున్న సర్కారు, అధికార పార్టీ నేతల అక్రమాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తున్నది. మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత �
కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులు కోట్లకు పడగలెత్తారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. గాజులరామారం రెవెన్యూ పరిధిలోని సర్�
18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాల�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
అమీన్పూర్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల పలు గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్లో ప్రభుత్వం కల్పింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో విలువైన సర్కారు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుని రెవెన్యూ, నీటిపారుదల,
ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తూ అక్రమారులు వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తున్నారని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. బొల్లారం మున్సిపాలిటీల�
కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో అల్టా్ర కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక �
వారాంతపు సెలవులు కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో శనివారం నిర్మాణాలు మొదలుపెట్టి ఆదివారం వరకు పూర్తి చేసి, రాత్రికి రాత్రే రంగులు వేసి అందులో మనుషులను దింపుతున్నారు. గత కొన్ని రోజులు�
కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తాఫా ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నాడ�
అధికారులకు నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములలో సూచికల బో ర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.