ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ (మూడు పంక్తుల కవిత్వం) కవితా సంపుటి ఆవిష్కరణ సోమవారం సెప్టెంబర్ 1న కరీంనగర్లోని కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశ�
మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సాత్విక సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వారి కారులో నవాబ్పేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, �
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుక�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు తాగు నీళ్లకోసం ఫీట్లు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 93 మంది విద్యార్థులు చదువుతున్నారు. నల్లాల ద్వారా నీళ్లు సరఫరా కాకపోవడంతో మధ�
కల్వకుర్తి పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్కు చేసిన శంకుస్థాపన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బంపర్ ఆఫర్ కొట్టేశారు. పదోతరగతి ఫలితాల్లో మండల స్థాయిలో టాపర్గా నిలిచిన పాగల రసీత (558 మార్కులు), శ్రీమంతుల �
విద్యార్థులు లక్ష్యంపై దృష్టిసారించి గమ్యానికి చేరుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర�
చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులకు సూచించారు. బుధవారం ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థ�
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు స్కూల్ను ముట్టడించారు. ఈ విషయంపై �
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థినిపైకి చెప్పు విసిరాడు. స్థానికుల కథనం మేరకు.. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవా�
మండల కేంద్రంలో ని హైసూల్లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజ న్ అయి వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు వెం టనే స్థానిక �
విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణరెడ్డి కోరారు. బడిబాటలో భాగంగా గురువారం భువనగిరి మండలంలోని అనాజీపురం ఉన్నత పాఠశాల