బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల
జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల విధులు కత్తిమీద సాములా మారాయి. పంచాయతీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అలసత్వం పేరుతో అధికారుల ఆదేశాలు పంచాయతీ కార్�
వరంగల్ మహానగరంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్న సంకల్పంతో వరంగల్ లక్
ప్రతీ బీఆర్ఎస్ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లి-ఉప్పరోనిగడ్డల మధ్యగల మట్టి రోడ్డు అధ్వానంగా మారిం ది. చిన్నపాటి వర్షం పడితేనే ఈ మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్నది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ప్ర�
కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలకవర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. పాలన అస్తవ్యస్తంగా సాగుతున్నది. ప్రత్యేకాధికారులు పాలనలో సమస్యలు పరిష్కారా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అ�
కరీంనగర్ నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.443 కోట్లతో అంచనా బడ్జెట్ను ఆమోదించారు. గురువారం సాయంత్రం క రీంనగర్ నగరపాలక సంస్థలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన, బడ్జె ట్ సమావేశ�
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా ఎల్ఆర్ఎస్పై దృష్టిపెట్టింది. ప్రజల నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసి ఖజానా నింపాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
Medchal | నిధుల లేమితో శివారు మున్సిపాలిటీలు వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరీలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో మున్సిపాలిటీల పరిధిలో అన�
సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు.
ఉన్నత విద్యకు ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం విద్యార్థుల దరి చేరకపోవడంతో పట్టభద్రులు పస్తులుంటున్నా రు. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొ ల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థులు
జీహెచ్ఎంసీలో ఒక్కొక్కటిగా ప్రైవేట్పరం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం...అప్పుల ఊబిలోకి సంస్థ కూరుకుపోతుండడం, నిర్వహణ లోపంతో పౌరులకు మెరుగైన సేవలందించడంలో వి