సామాజిక పెన్షన్లు రాక లబ్ధిదారులు సతమతమవుతున్నారు. నెలాఖరు వచ్చినా పంపిణీ ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు.
ఉన్నత విద్యకు ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నా ఆచరణలో మాత్రం విద్యార్థుల దరి చేరకపోవడంతో పట్టభద్రులు పస్తులుంటున్నా రు. పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొ ల్లాపూర్ పీజీ సెంటర్లో విద్యార్థులు
జీహెచ్ఎంసీలో ఒక్కొక్కటిగా ప్రైవేట్పరం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం...అప్పుల ఊబిలోకి సంస్థ కూరుకుపోతుండడం, నిర్వహణ లోపంతో పౌరులకు మెరుగైన సేవలందించడంలో వి
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అనేక మంది మహనీయులు చెబుతున్నారు. ముఖ్యంగా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు తెలంగాణలో కేసీఆర్ ప్
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది.
మాజీ మంత్రి అరెస్టు | పశ్చిమబంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అరెస్టయ్యారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా పని చేసినప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోప�