కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని, అందరూ కష్టపడి పనిచేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
EPFO | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. 2013 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GIS) కింద డిడక్షన్లను నిలిపివేయనున్నట్లు ప్రకటించ�
తల్లి ఇన్కం ట్యాక్స్ శాఖలో, తండ్రి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తాతల కాలం నుంచి ఆ ఇంట్లో ఉద్యోగాల పరంపర కొనసాగుతూ వస్తున్నది. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడంతో వారినే ఆదర్శంగా తీసుక�
తెలుగురాని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం తెలుగు అకాడమీ పరిచయ కోర్సును అందిస్తోంది. జూలై 15వ తేదీ నుంచి ఈ కోర్సు తరగతులు ప్రారంభమవుతాయని తెలుగు అకాడమీ సంచాలకులు శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటనలో తెలి�
టీజీ ఆర్టీసీలో పనిచేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని బస్
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం ఈ నెల 13 నుంచి 21 వరకు డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగు లు బీజేపీకే జై కొట్టారు. రాష్ట్రంలో 2.15 లక్షల పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ఓట్లు పోలయ్యాయి. వీటిని పరిశీలిస్తే.. అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీ అభ
ACB Raids | రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రా ంతాల్లో ఏసీబీ దాడులు తీవ్రతరం చేసింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు శా ఖల్లోని అవినీతి చేపల వ్యవహారంపై వేట మొదలుపెట్టింది. దాడుల్లో తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్య
Dowry | నిత్యం ఎక్కడో ఒకచోట వరకట్నం వేధింపులు చూస్తునే ఉన్నాం. ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్ర�
ఏసీబీ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులు తరచూ పట్టుబడుతున్నా.. తీరు మారడం లేదు. తాజాగా ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు తోటి ఉద్య�