జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. అందులో పని చేస్తున్న కొందరు సిబ్బంది ప్రతి పనికీ పైసలిస్తేనే పనులు చేస్తున్నారని.. లేకుంటే సంబంధిత బిల్లులను పెండింగ్లో పెడుతున్నారనే ఆరోపణల
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ క్యాష్లెస్ హెల్త్కార్డులు అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జరి�
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, కొత్తగా నియమితులైన వారు జవాబుదారీతనంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆకాంక్ష
భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి, 1.10 కోట్ల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వడం సహా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా సముద్ర గర్భంలో �
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు చెప్తున్న ప్రభుత్వం.. జర్నలిస్టుల హెల్త్ పాలసీని మాత్రం మరిచింది. ఉద్యోగుల హెల్త్ పాలసీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ స�
Phone Tapping |‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. అది బీఆర్ఎస్ పనే’నంటూ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని, ప్ర�
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత పొందే ఆర్థిక ప్రయోజనాలతో పిల్లల పెండ్లిళ్లు, గృహ నిర్మాణం లాంటివి పూర్తి చేస్తామని అనుకుంటారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా తీరిక లేని ఉద్యోగం వల్ల, త�
New Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. ‘తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స�
ప్రభుత్వ ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి అరణ్య రోదన వినాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు హితవు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప�
ప్రభుత్వ ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో పనిచేసి 25 ఏండ్లు సిల్వర్ జూబ్లీగా జరుపుకొంటారు. కానీ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఓ అధికారి మాత్రం ఒకేచోట 25 ఏండ్లుగా పాగా వేసి.. సిల్వర్ జూబ్లీ పూర్తి
కాలం గడిచినకొద్దీ ఆంధ్ర నాయకుల ఆగడాలు పెరగడం, నీళ్ళు, నిధులు, నియామకాల్లో ఏ బెదురు లేకుండా తెలంగాణకు, ప్రజలకు పూర్తిగా అన్యా యం చేయటంతో స్థానికులు నిరాశ, నిస్పృహల్లో మునిగారు.
ఓ టీచర్కు పంచాయతీ ఎన్నికల డ్యూటీ కేటాయించారు., ట్రైనింగ్కు రమ్మన్నారు. సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అంతా అయ్యాక డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వెళ్తే రిజర్వ్లో పెట్టమన్నారని చెప్పి ఆఖరుకు డ్యూటీ వేయ