ఆశ వర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే వేతనం చెల్లింపులు జరిగేవి. జీతాల పెంపుకై రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎంగా బాధ్యతలు స్వీ�
ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. టీఎన్జీవో (తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) కేంద్ర సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక�
ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చా�
రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు.
Anganwadi Salary | ఉగాది పండుగ దాటినా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోస పడాల్సి వస్తున్నది. మార్చి ఒకటో తేదీ పోయి 20వ తేదీ వచ్చినా వేతనం ఖాతాల్లో జమచేయడంలో సర్కార్ విఫలమైంది. ఉద్యోగులందరికీ ఒకటో తారీఖ�
ఓబీసీల రిజర్వేషన్లకు క్రీమీలేయర్ హోదాను తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి మాత్రమే నిర్ణయించ లేమని, ప్రైవేట్ సంస్థలు, పీఎస్యూల ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల కంటే భిన్నంగా పరిగణించడం, రిజర్వేషన్లను నిర్ణ�
‘సీఎం సారూ నాకు బతకాలని ఉన్నది.. దయచేసి నన్ను బతికించండి.. ఈహెచ్ఎస్ కార్డు పనిచేయడంలేదు.. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వమే కాపాడకుంటే ఎవరు కాపాడుతరు’ అంటూ గొంతు క్యాన్సర్తో పోరాడుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. �
తెలంగాణ రాక ముందు విద్యుత్ శాఖ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో బతికారు. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరి
జిల్లా ఖజానా శాఖ కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. అందులో పని చేస్తున్న కొందరు సిబ్బంది ప్రతి పనికీ పైసలిస్తేనే పనులు చేస్తున్నారని.. లేకుంటే సంబంధిత బిల్లులను పెండింగ్లో పెడుతున్నారనే ఆరోపణల
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకూ క్యాష్లెస్ హెల్త్కార్డులు అమలు చేయాలని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జరి�
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, కొత్తగా నియమితులైన వారు జవాబుదారీతనంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని ఆకాంక్ష
భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి, 1.10 కోట్ల మంది విద్యార్థులకు మద్దతు ఇవ్వడం సహా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కొత్తగా సముద్ర గర్భంలో �
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు చెప్తున్న ప్రభుత్వం.. జర్నలిస్టుల హెల్త్ పాలసీని మాత్రం మరిచింది. ఉద్యోగుల హెల్త్ పాలసీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ స�