‘మా భూమి మాకే దక్కాలి.. ప్రైవేట్ కబ్జా కోరల నుంచి విముక్తి కలుగాలి’ ఇదే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి పోరు సలుపుతున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు.
Health Cards | ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెల్నెస్ సెంటర్కు వెళ్లాలి. ఓపీ అక్కడే చూస్తారు. వైద్య పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. రిపోర్టులు వచ్చాక.. ప్రైవేట్ దవాఖానకు రెఫర్ చేస్తే మాత్�
ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తూ శుక్రవారం ఒక బిల్లును శానససభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జయంత్ మల�
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట గుర�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.2కోట్ల జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ఈ నెల 25న ప్రారంభించనున్నది. గురువారం రవీంద్రభారతిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నది.
నిర్మల్ జిల్లాలో 6,972 మంది ఉద్యోగులతోపాటు 4,792 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పటివరకు కార్డులు రాకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైతే ఎక్కడికి వెళ్లాలంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రైవేట్
Facial Recongition Attendance | విద్య, వైద్య విభాగాల్లో అన్నిస్థాయిల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్సీ నుంచి ఉస్మాని
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచే�
అసలే చాలీ చాలనీ వేతనాలు ఇస్తున్నారని, రెండు నెలలుగా అవి కూడా రావడం లేదని తెలంగాణ రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి తెలిపారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట నిర�
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మధిర, మణుగూరు డిపోల వద్ద కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి న�
అతను 36ఏండ్ల్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ సమాజానికి పాఠాలు నేర్పిన పంతులు. కానీ నేడు ఆయనకు తన కొ డుకులు అమానవీయ శిక్ష విధించారు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన తాను తన కుటుంబంలోనూ ఇద్దరిని ప్రభుత్వ ఉ�
ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో కదలిక మొదలైంది. 2026 మే ఒకటి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,213 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం
బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ