ప్రభుత్వ వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ రాథో డ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌ
భానుడు క్రమక్రమంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండలు దంచికొట్టే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎ�
ఆధునిక సౌకర్యాల మాట దేవుడెరుగు.. కొన్ని రోజులుగా 2వ, 3వ క్వార్టర్ మందులే ఇంకా విడుదల కాలే దు.. కానీ పత్రికల్లో వచ్చే వార్తలకు వైద్యులు, వైద్యాధికారులు వివరణ ఇవ్వాలా.. ఇదెక్కడి న్యాయం’ అంటూ తెలంగాణ ప్రభుత్వ వ
కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించి, ప్రాణం పోసే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్, సీ�
వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులపై జరుగుతున్న ఆగడాలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానలో వైద్యులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎంవో శివప్రసాద్ మా ట్లాడ�
ఏదైనా జబ్బు చేస్తే రోగులు ఆందోళన చెందడం సహజం. వారికి వైద్యులు మనో నిబ్బరాన్ని కలిగించి సేవలందిస్తుంటారు. కానీ, కాంగ్రెస్ సర్కారులో మాత్రంలో ప్రత్యక్ష దైవాలుగా భాసిల్లుతున్న ప్రభుత్వ వైద్యులు కూడా పరే�
సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ మంత్రి హరీశ్ చర్చలు జరిపిన మరుసటిరోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు �
పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేక ప్రయోజనం కలిగేలా 232 సీట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేష