జీవో నం.12ను ప్రభుత్వం వెంటనే సవరించాలని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాంమ్మోహన్ డిమాండ్ చేశారు. గోదావరిఖని శ్రామిక భవన్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్
మాజీ డీఎస్పీ నళినికి సంబంధించి సర్వీస్ సమస్యలు ఏమి ఉన్నా నిబంధనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిషరిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై శుక్రవారం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు శిక్షణ అందించారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ గురైతే అత్యవసర పరిస్థితి
సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శ
ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందేందుకు కేబుల్ ఆపరేటర్లుగా జీవితాన్ని ప్రారంభించామని, ప్రభుత్వ చర్యలతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, తమపై కనికరించి అనధికార కత్తిరింపులు ఆపాలని ఫెడరేషన్ ఆఫ్ ఏరి
ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్ చంపుతామని హెచ్చరించగా, అదే గ్రామం�
సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు రూ.6వేలు పెన్షన్, వృద్ధులు, వితంతు ఒంటరి మహిళలకు రూ.4వేలు ఇతర రుగ్మతలు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ పెంచి ఇస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్
మూడున్నర దశాబ్దాల పాటు ప్రజాసేవ చేసే ఉద్యోగులకు, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో వారికందించే పెన్షన్ భిక్ష కాదని, అది ఉద్యోగుల హక్కు అని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
ర్షాకాలం వచ్చిందంటే చాలు.. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు ఓ కన్నేయాల్సిందే. అధికారులు వెళ్లే వరకు వారూ బిక్కుబిక్కుమంటూ గడపటమే. తిమ్మాపూర్ మండలంలోని నేదునూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే గ�
ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రో�
రైతాంగానికి యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని సింగల్ విండో వద్ద యూరియా కోసం నిలబడ్డ రైతులను ఆయన గురువారం కలిస
పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో వివిధ అభ�
TikTok | చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) సేవలు భారత్లో మళ్లీ అందుబాటులోకి వచ్చాయంటూ (Chinas TikTok back in India) జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందిం�