రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స�
Use piped gas | దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలి�
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైనా భవన నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడి�
Don't panic on LPG | దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు �
BSNL officer Tour | బీఎస్ఎస్ఎల్ అధికారి ఒకరు లగ్జరీ టూర్కు ప్లాన్ వేశారు. కుటుంబ సమేత పర్యటన కోసం 50 మంది అధికారులను కేటాయించారు. పలు వాహనాలు, బాత్ కిట్లు, షేవింగ్ కిట్లు, టవల్స్తో పాటు లోదుస్తులు వంటివి ఏర్పాట్
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు
Employee Steals From Minister's Office | మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్�
రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్య�
Social media : అసభ్యకర, అభ్యంతరకర ఏఐ, డీప్ఫేక్ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి కంటెంట్ను మూడు గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది.
Bridge Collapses | పశ్చిమ బెంగాల్లో ఒక బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. ఆ రాష్ట్రంలో కూలిన వంతెనల జాబితాను బయటపెట్టింది.
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న సీఈ (చీఫ్ ఇంజినీర్) పోస్టుల్లో సూపరింటెండింగ్ ఇంజినీర్ల(ఎస్ఈ)ను తాత్కాలిక ఇన్చార్జ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ప్రధాన కా�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు.