రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు
Employee Steals From Minister's Office | మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్�
రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్య�
Social media : అసభ్యకర, అభ్యంతరకర ఏఐ, డీప్ఫేక్ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి కంటెంట్ను మూడు గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది.
Bridge Collapses | పశ్చిమ బెంగాల్లో ఒక బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. ఆ రాష్ట్రంలో కూలిన వంతెనల జాబితాను బయటపెట్టింది.
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న సీఈ (చీఫ్ ఇంజినీర్) పోస్టుల్లో సూపరింటెండింగ్ ఇంజినీర్ల(ఎస్ఈ)ను తాత్కాలిక ఇన్చార్జ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ప్రధాన కా�
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు గురువారం వేములవాడలో రిటైర్డ్ ఉద్యోగులు వినతిపత్రం అందజేసి కోరారు.
IndiGo fights: ఇండిగో సమస్యపై ప్రభుత్వం ఏం చేస్తుందో దేశ ప్రజలకు చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు .. ఇండిగో సంక్షోభంపై ప్రకటన చేయనున్నట్�
Madhya Pradesh | విమానాలు, హెలికాప్టర్లలో ప్రయాణం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నది. విమానయాన బిల్లు రోజుకు రూ.21 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడ�
GPS spoofing | దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఎయిర్పోర్టుల సమీపంలో జీపీఎస్ జామ్, సంబంధిత సమస్యలు విమానాలకు ఎదురైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్కు ఈ విషయం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీ ఎస�
14 Bills To Be Introduced | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపాదిత అణుశక్తి బిల్లు 2025 ఇందులో కీలకమైనది. భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు 2025 కూడా ప్రాధాన్యత సంత�
all-party meet | సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాల గడువు, ప్రవేశపెట్టనున్న బిల్లులతో పాటు ప్రతి�
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్ లో సోమవార�