Talasani Srinivas Yadav | కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Rental Bus Scheme | తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల కోసం 25 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆర్టీసీ లో అద్దె బస్సుల స్కీం
నిర్వీర్యం చేయవద్దని రాష్ట్ర అద్దె బస్సు ఓనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు.
కాల్వశ్రీరాంపూర్, కూనారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, రైతులను ఆదుకోవడంల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ �
Medicine Scam Busted | ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పంపిణీ చేసే ప్రభుత్వ మందులను అక్రమంగా దారిమళ్లించి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. రూ.70 లక్షల విలువైన మందులను పోలీసులు సీజ్ చేశారు. ఈ స్కామ్కు సంబంధించి ఐదుగు�
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ ఉన్న త న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అవుట్ డోర్ అడ్వరె్టైజింగ్ పాలసీ- 2026 రూపకల్పనలో హైకోర్టు ఇచ్చిన స�
Use piped gas | దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అందులోబాటులో ఉన్న పైప్ గ్యాస్ విధానానికి మారాలని వినియోగదారులకు సూచించింది. లేనిపక్షంలో ఎల్పీజీ సరఫరా నిలి�
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైనా భవన నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడి�
Don't panic on LPG | దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు �
BSNL officer Tour | బీఎస్ఎస్ఎల్ అధికారి ఒకరు లగ్జరీ టూర్కు ప్లాన్ వేశారు. కుటుంబ సమేత పర్యటన కోసం 50 మంది అధికారులను కేటాయించారు. పలు వాహనాలు, బాత్ కిట్లు, షేవింగ్ కిట్లు, టవల్స్తో పాటు లోదుస్తులు వంటివి ఏర్పాట్
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు
Employee Steals From Minister's Office | మంత్రి కార్యాలయంలో చోరీ జరిగింది. ఒక వ్యక్తికి చెందిన బ్యాగ్ను ఉద్యోగి దొంగిలించాడు. అందులో ఉన్న బంగారం, నగదు కాజేశాడు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన ప్రభుత్�
రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ విధానంపై దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్య�