రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�
ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విలీన ప్రక్రియ పురోగతిపై సృష్టత ఉందన్నారు. సమ్మె సమయంలో ముఖ్యమ�
Petrol Price : విదేశాల నుంచి క్రూడాయిల్ కొనుగోలుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల్ని పెంచుతోంది. దీనిలో భాగంగా అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్పై ఎక్సైజ్
ప్రభుత్వం వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు పెంచడంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో కొనుగోళ్లకు బ్రేక్లు పడ్డాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో భూ ముల ధరలు 50 నుంచి 70 శాతం పెంచడంతో క�
CBSE Portal | సీబీఎస్ఈ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్పై సైబర్ దాడి (Cyber attack) జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం (Union Govt) కూడా అధికారికంగా ధృవీకరించింది. దాదాపు 50 మంది విద్యార్థులు పోర్టల్లోకి అనధిక
ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు సర్కారు ప్రోత్సాహం ఇవ్వడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవీ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతుందని.. అందుకు తగినట్టు ఈవీ ఆటోలను కొనుగో�
mAadhaar : త్వరలో ఈ యాప్ పని చేయదు. ఎంఆధార్ యాప్ త్వరలో పనిచేయబోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని స్థానంలో వినియోగదారులు కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
పంట పండితే సంతోషించాల్సిన రైతన్న నేడు అమ్ముకోవడానికి దుఃఖిస్తున్నాడని.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నిప్పు పెడు�
KTR | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
Vijay's TVK | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మే 7 లేదా 8న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ మద్ద
పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి 35 లక్షలు నిధులు మంజూరు చేయించినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు
Talasani Srinivas Yadav | కాళేశ్వరం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.