government : ఇకపై ఒక ప్రభుత్వ అధికారికి ఒకే కారు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన పద్దుల విభాగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ‘ఒక అధికారికి ఒకే ప్
Rahul Gandhi | గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప�
Akhilesh Yadav | నీట్ పేపర్ లీక్, యువత నిరసనల అణచివేతపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ
Naresh | ఢిల్లీలో జరిగిన 'ఛలో పార్లమెంట్' నిరసన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆంద�
Ethanol : ఎల్పీజీ సిలిండర్లు లేని భారతీయ ఇండ్లు చాలా అరుదు. ప్రతి ఇంట్లో వంట కోసం ఎల్పీజీ వినియోగిస్తున్న రోజులివి. అయితే, త్వరలో ఎల్పీజీని ఇథనాల్ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే వాహనాల్లో ఇథనాల్ కలి
Harish rao | ఖమ్మంలో బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
School Gate Collapses | ప్రభుత్వ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఉన్న గేటు కూలింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఒక బాలిక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉన్నత ఆసు�
Instagram : పిల్లలపై అభ్యంతరకర యాడ్స్ ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కంటెంట్ వెంటనే తొలగించాలంటూ ఇన్స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతే�
WhatsApp : వాట్సాప్ త్వరలో యూజర్నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా ఈ ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్ నిర్ణయించింది. అయితే, ఈ ఫీచర్పై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఫీచర్కు సం�
WhatsApp : వాట్సాప్లో త్వరలో యూజర్ నేమ్ పేరుతో కొత్త ఫీచర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇకపై యూజర్లు తమ నెంబర్ కనిపించకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ షేర్ చేయకుండా యూజర్ నేమ్ ద్వారా ఇత�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�
ఆర్టీసీ విలీనానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న పేర్కొన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ విలీన ప్రక్రియ పురోగతిపై సృష్టత ఉందన్నారు. సమ్మె సమయంలో ముఖ్యమ�