sugar prices : దేశంలో చక్కెర ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లో దాదాపు రూ.10 వరకు పెరిగినట్లు అంచనా. అయితే, చక్కెర ధరలు పెరగడానికి ఇథనాలే కారణమనే ప్రచారం జరుగుతోంది.
SIM cards : దేశంలో ఒక వ్యక్తి తన పేరుమీద ఎన్ని సిమ్కార్డులు కలిగి ఉండాలి అనే విషయంపై చట్టాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే, ఈ చట్టాల్ని ఇప్పుడు కేంద్రం మరింత కఠినతరం చేయనుంది.
BJP MP Nagendra Ray | నేతాజీ సుభాష్ చంద్ర బోస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ అలియాస్ అనంత మహారాజ్పై పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసి�
student protests : జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై జార్ఖండ్ ప్రభుత్వంతో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన మరింత ఉధృతంగా కొనసాగనున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.
Sandeep Kumar Sultania | ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడ�
Jharkhand Students Protest | జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), ఇతర ప్రభుత్వ నియామక పరీక్షల్లో అక్రమాలపై ఆ రాష్ట్ర విద్యార్థులు పలు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చల కోసం 11 మందితో ఒక బృందాన్న
Tamil Nadu : తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. విజయ్ టీవీకే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి ఎన్ మేరీ విల్సన్ 2026-27 ఆర
government : ఇకపై ఒక ప్రభుత్వ అధికారికి ఒకే కారు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన పద్దుల విభాగం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ‘ఒక అధికారికి ఒకే ప్
Rahul Gandhi | గత పదేళ్లలో 152 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఒక్కరికి కూడా శిక్ష పడలేదని ఆయన విమర్శించారు. దేశంలోని విద్యా వ్యవస్థను లోపభూయిష్టంగా తీర్చిదిద్దారంటూ కేంద్ర ప�
Akhilesh Yadav | నీట్ పేపర్ లీక్, యువత నిరసనల అణచివేతపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ
Naresh | ఢిల్లీలో జరిగిన 'ఛలో పార్లమెంట్' నిరసన కార్యక్రమం ఉద్రిక్త వాతావరణానికి దారితీసిన నేపథ్యంలో, ప్రముఖ నటుడు నరేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆంద�
Ethanol : ఎల్పీజీ సిలిండర్లు లేని భారతీయ ఇండ్లు చాలా అరుదు. ప్రతి ఇంట్లో వంట కోసం ఎల్పీజీ వినియోగిస్తున్న రోజులివి. అయితే, త్వరలో ఎల్పీజీని ఇథనాల్ రీప్లేస్ చేయబోతుంది. ఇప్పటికే వాహనాల్లో ఇథనాల్ కలి
Harish rao | ఖమ్మంలో బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.