గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ పాలన పకడ్బందీగా సాగాలని జరగాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం, తదితర అంశాల పై మండల అధికారులతో సోమవారం కలెక
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకుల�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకున్న పంచాయతీల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చెంది అవార్డులను సొంతం చేసుకున్న పల్లెలు ఆరేడు నెలలుగా అస్�
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ�
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�
ఆ ఉత్తర్వులో ‘అడ్మినిస్ట్రేటర్/ఎల్జీ’ అని పేర్కొనడంపై వీకే సక్సేనా వివరణను కేజ్రీవాల్ కోరారు. ప్రతి శాఖల అధికారులతో ఎల్జీ నేరుగా వ్యవహరిస్తారా? ఆయా విభాగాలను నేరుగా నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.
ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వనజ ఎన్ సర్నా పేర్కొన్నారు. ఏ సమాచారాన్నైనా ఒక్క దరఖాస్తుతో తెలుసుకోవడం సామాన్యులకు గొప్ప అవకాశమని చెప్పారు.
హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ)తో కలిసి ఆదివారం రెండు కొత్త కోర్సులను ఆవిష్కరించింది.
Dubai | ప్రపంచంలోని దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ 100 శాతం పేపర్లెస�