అసెంబ్లీ ఎన్నికల్లో గెలువగానే గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తిచేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ 18 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పూర్తిచేసి, సాగునీరు ఎప్పుడు ఇస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్రెడ్డి డిమాండ్ చ�
బీసీ సంక్షేమశాఖమంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తీరుతో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినో�
గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ�
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలుపెట్టారని, ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
‘గౌరవెల్లి నిర్వాసితులకు దండం పెట్టి కోరుతున్నా.. రిజర్వాయర్ మిగులు పనుల నిర్వహణకు సహకరించండి.. ఎవరో చెప్పిన మాటలకు మీరు నష్టపోయి, మిగతా రైతులను నష్టపర్చకండి’.. అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలు పెట్టారని, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో హుస్నాబాద్ ఎ�
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అన్ని విధాల బెనిఫిట్స్ అందిస్తామని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ రీడిజైన్లో భాగంగా ముంపునకు గురవుతున్న గూ�
హుస్నాబాద్, జూన్ 21 : కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ఉచ్చులో పడి భూ నిర్వాసితులు నష్టపోవద్దని హుస్నాబాద్ �
రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ గౌరవెల్లి ప్రాజెక్ట్టును అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గౌరవెల్లి రిజర్వాయర్ సంఘటనపై బుధవారం సిద్దిపేట మార్కెట్ �
సిద్దిపేట : రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, రూ. 200 �
Mla Vodithela | గౌరవెల్లి రిజర్వాయర్ పనులను ఎవరు అడ్డుకున్నా ఆగేదిలేదని, నిర్వాసితుల న్యాయమైన సమస్యలు తీర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ స్పష్టం చేశారు.