మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్యాదవ్ గురువార
నా ప్రాంతం, నా ప్రజలు అన్న విశాల స్వార్థంతో పనిచేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఉద్యమం చేసి, కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేసిన నాయకుడికి అది మరింత బలంగా ఉంటుంది. లక్ష్య సాధనకు ఏ మాత్రం ఆట
ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణపై చేసిన కుట్రలు మళ్లీ పదునెక్కుతున్నాయి. నదీజలాలు తెలంగాణకు దక్కకుండా చేసే ప్రణాళికలు కండ్లముందే చకచకా సాగిపోతున్నాయి. ప్రధాని మోదీ-ఏపీ సీఎం చంద్రబాబు-తెలంగ�
ఫిబ్రవరి 19న కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశానికి వెళ్లే అవకాశం లభించడం నా అదృష్టం. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు.
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దశ దిశ కోల్పోయి ఒంటరవుతున్న సందర్భంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ గుజరాత్ గడ్డకెళ్తే గానీ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవర్టు
ప్రళయాన్ని సృష్టించిన ఉద్యమ నేత కేసీఆర్ రాష్ర్టాన్ని తీసుకొచ్చిన ప్రతీ సన్నివేశాన్ని, సంఘటననూ దగ్గరగా వీక్షించిన మనం.. ఇప్పుడు సార్ మౌనాన్ని తదేకంగా చూడాల్సి వస్తున్నది. సార్ మౌనం వెనుక వ్యూహం ఉంటుం�
KCR | ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను గాలికి వదిలేసి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మహా నాయకుడు తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ను ఇలా దూ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలు మెచ్చేవిధంగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్యాదవ్ సూచించారు. అంతేకానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వాఖ్యలు చేయడం చాలా బాధా�
పాలకుడికి తన ప్రాంతం పట్ల ప్రేమ ఉండాలి. పాలనలో దీక్షాదక్షత ఉండాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమంపై ధ్యాస ఉండాలి. అంతేకానీ, ఎప్పుడూ ప్రతీకారంతో రగిలిపోతే దాని ప్రభావం పాలనపై పడుతుంది. ప్రతిపక్షాల పట్ల ప్ర
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలకు తోడు పాలనపై పట్టులేని ప్రభుత్వం ఫలితంగా అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆత్మహత్యలు, హత్యలు పెచ్చరిల్లి అత్యాచారాల రోదనలు మిన్నంటుతున్నాయి. మొత్తం�
KCR | కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పున�
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం.
ప్రశ్నించే గొంతుకలపై దాడి అప్రజాస్వామికమని సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజాపాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు