R Narayana murthy | తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారిలో ఆర్. నారాయణమూర్తి ఒకరు. నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రజా సమస్యలను వెండితెరపై ప్రతిబింబించే దర్శకునిగా, నిర్మాతగా మార్చింది.
డిసెంబర్ 9న ఏటా అధికారికంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత శాసనసభలో ప్రకటన చేశారు.
‘షరతులు వర్తిస్తాయి’ చిత్ర యూనిట్ ప్రమోషన్ని వేగవంతం చేసింది. ఆ చిత్రంలో ‘కాలం సూపుల గాలంరా..’ అంటూ సాగే గీతాన్ని చిత్రయూనిట్ సోమవారం విడుదల చేశారు.
ఓయూ సాహిత్య వేదిక ప్రపంచ వ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న ఆకాంక్షించారు. తెలుగు భాష, సాహిత్యాలను సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు.
‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల...’ గోరటి వెంకన్న రాసిన ఈ గీతం ఒకనాటి తెలంగాణ పల్లెల దుస్థితికి అద్దం పట్టింది. వెట్టినీ, బానిసత్వాన్నీ నిలదీసి అందుకు నెత్తురుతో మూల్యం చెల్లించిన తెలంగాణ ఉమ్మ�
చందు రాగం, హాసిని, ప్రీతి సుందర్ ముఖ్యతారలుగా నటిస్తున్న ‘ఉద్యమ కెరటాలు’ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యూన�
BRS Party | బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) కవులు, కళాకారులు, రచయితలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం( Telangana Movement )లో ప్రత్యేక రాష్ట్రం కోసం తమ గొంతును, తమ కలానికి పదును�
సమకాలీన సామాజిక పరిస్థితుల్లో మగ్దూమ్ మొహియుద్దీన్ సాహిత్య స్ఫూర్తిని విస్తృతంగా ప్రచారం చేయాలని సుప్రసిద్ధ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. సిటీ కాలేజీ పూర్వ అధ్యాపకుడైన మగ్దూమ్ పేర నెలకొల్ప�
vallanki talam | దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తోందని, దీనికి వ్యతిరేకంగా కవులు, కళాకారులు గళమెత్తాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిస్టు తరహా వ్యవస్థ నడుస్తోందని, ఈ సందర్భంలో ఏం చేస్త
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
ఆధునిక కవితాశైలికి తొలి అక్షరం విలువలను మోసుకొచ్చిన మెరుపు అరుణ్సాగర్ కవిత్వ ప్రవాహం అరుణ్సాగర్ జయంతి సభలో వక్తలు ఎం నాగేశ్వర్రావు, ప్రసాదమూర్తికి పురస్కారాలు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్�
Goreti Venkanna | పల్లె కన్నీటిని ప్రపంచానికి పరిచయం చేసిన కలం. మన సంత గురించి మనసంతా మురిసేలా పాడిన గళం. కాటుక చీకటిని సైతం పండు వెన్నెలంత గొప్పగా వర్ణించిన వైనం. నల్లతుమ్మలోనూ కల్పతరువును చూసిన కళాత్మక హృదయం. మలిద�