ప్రజా కవి, ప్రసిద్ధ వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నతో పాటు యువకవి తగుళ్ల గోపాల్, దేవరాజ్ మహారాజ్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగ
Speaker wishes to Goreti Venkanna nomination for kendra sahitya akademi award | ప్రజాకవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవార్డు లభించడంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి హర్షం ప్రకటించారు.
Goreti Venkanna | తెలుగు భాష సాహిత్యంలో పాలమూరు సాహిత్యానికి అరుదైన గౌరవం లభించింది. ప్రసిద్ధ వాగ్గేయకారులు, ప్రజాకవి, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే
Goreti Venkanna | ప్రముఖ ప్రజాకవి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం లభించింది. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. గోరటి ర�
రవీంద్రభారతి, డిసెంబర్ 17: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం, శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య సదస్సు, శతాధిక కవిసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య �
ఖైరతాబాద్, ఆగస్టు 14 : ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. పర్యావరణ హితమే లక్ష్యంగా గ్లోబల్ ఎకో మార్ట్ సంస్థ రూపొంది
ముషీరాబాద్: రచయిత,నటుడు నల్లూరి వెంకటేశ్వర్రావు రచించిన నలభై ఏళ్ల ప్రజానాట్యమండలి పుస్తకావిష్కరణ సభ సోమవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స�
సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ): పశువులకు గడ్డి వేస్తాం.. పాముకు పాలు పోస్తాం.. సాటి మనిషికి తాగేందుకు నీళ్లివ్వక పోవడం అమానుషం అంటూ ‘కులాల అంతరాలను రూపు మాపేందుకు’ సురవరం ప్రతాపరెడ్డి ఉద్యమించిన తీరును
తెలుగు యూనివర్సిటీ, జూలై 22: గోరటి వెంకన్న కవిత్వం, జీవితాన్ని కాచి వడపోసినట్టు ఉంటుందని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆ చార్య టి.కిషన్రావు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర�
రవీంద్రభారతి, జూలై 7: నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్య�
ఆదరణ కోల్పోతున్న నాటకరంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. సాహితీ ప్రియుడైన సీఎం కేసీఆర్ తెలంగాణ సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసి రంగస్థల కళలకు ప్రాణ�