సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు తీపి కబురును అందించింది. గత రెండు, మూడు నెలలుగా రామగుండం రైల్వేస్టేషన్లో నిలిచిపోయిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను తిరిగి పునప్రారంభమై�
తిరుమలలో ప్రైవేట్ వాహనాలు భక్తుల నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా తిప్పాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
SCR Good News | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీఐ) తన కస్టమర్లకు శుభవార్తను అందించింది. వార్షిక రీచార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల కింద అన్లిమిటెడ్ డాటాను అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నాం వరక�
Special buses | సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంత గ్రామాలకు వెళ్లడానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది.
Good News | ఏపీ ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ తెలిపింది. గత కొన్ని రోజులుగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Tirumala | తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి స్థానికులకు గుడ్న్యూస్ తెలిపింది. టీటీడీ బోర్డు ఈనెల 18న తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై ప్రతినెల మొదటి మంగళవారం డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాల�
Srivani Tickets | శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ తెలిపింది. భక్తులు సులభతరంగా శ్రీవాణి దర్శన ( Srivani Tickets | టికెట్లు పొందడానికి టీటీడీ అధికారులు మరో నూతన కౌంటర్ను ప్రారంభించారు.
Tirumala | తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాద దాతలకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించే దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని తెలిపింది.
Free gas cylinders | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు తీపి కబురును అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర