Good News | రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు గుడ్న్యూస్ తెలిపింది . కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra reddy ) వెల్లడ�
Tirumala | శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీటీడీ(TTD) స్థానికాలయాలతో పాటు ఉప ఆలయాల్లోనూ యూపీఐ(UPI) చెల్లింపులకు తగిన ఏర్పాట్లు చేస్తుంది.
Mark Zuckerberg | ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కొత్త ఏడాది శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన�
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�
తన రాబోయే చిత్రాలన్నీ ఆసక్తికర కథలలో తెరకెక్కుతుండటం థ్రిల్లింగ్గా ఉందని చెబుతున్నది బాలీవుడ్ నాయిక కియా రా అద్వానీ. ఈ సినిమాలన్నీ తనకు నటి గా పేరుతో పాటు బాక్సాఫీస్ విజయాలను అందిస్తాయని ఆమె నమ్ముత�
తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఈ మేరకు గురువారం శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి 1,2 తేదీలు, జనవరి 13 నుంచి 22 వరకు, 23 నుంచి 26 వ తేద
ఫిబ్రవరి నెల నుంచి 36 వాయిదాల్లో చెల్లింపు జీవో జారీచేసిన ఆర్థికశాఖ హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెన్షన్దారుల పీఆర్సీ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయ�
‘ఇగ్నో’లో ఎంబీఏ | దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ �
అమెరికాలో టీకా డోసులను పూర్తిగా తీసుకున్న వారికి శుభవార్త..! ఇకపై వారు మాస్కులు ధరించకుండానే బయట తిరుగొచ్చు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన�