Acharya Wangari Triveni | సుపరిపాలనకు ప్రతిరూపంగా మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నిలిచిందని కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్, ఆచార్య వంగరి త్రివేణి అన్నారు.
సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న ప్రధా�
Minister Koppula Eshwar | తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar ) అన్నారు.
స్వపరిపాలన సుపరిపాలనగా అద్వితీయమైన రీతిలో ఆవిష్కృతమైన తీరు తెన్నులకు దశాబ్ది ఉత్సవాలు నిలువుటద్దాలు పట్టాయి. రాష్ర్టాభివృద్ధికి, సకలజనుల సమృద్ధికి నీరాజనాలెత్తాయి. విజయాలను ముద్దాడిన వీరులతో కాలం చే
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్న�
ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల
ప్రజాస్వామ్యంలో, సుపరిపాలనకు పారదర్శకత అత్యంత ముఖ్యమైందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. దర్బార్ అనే పదాన్ని స్వాతంత్రం రాని రోజుల్లో రాచరికానికి గుర్తుగా వాడేవారని, కానీ.. �
Sabita Indra Reddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నదని కేంద్ర ప్రభుత్వం విడుదలజేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురించిన కథనాన్ని అల్మాస్గూడ తిరుమల్నగర్�
Afghanistan | ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలనపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు | ఆఫ్ఘన్ను ఆక్రమించిన అనంతరం నిన్న తాలిబన్లు కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ మాజ�
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలనను మరింత చేరువ చేసేందుకే నూతన కలెక్టరేట్లను నిర్మిస్తున్నామని పంచాయతీ రాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.