run for jesus | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 19: యేసు పునరుత్థానుడయ్యాడు.. రండి చూద్దాం.. పరుగెత్తి.. ఎలుగెత్తి చాటుదాం.. అంటూ క్రైస్తవ సోదరులు శనివారం నాడు నగరవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించ
‘యేసయ్యా.. మీ త్యాగం అజరామరం.. మీ మార్గం అనుసరణీయం..’ అంటూ క్రైస్తవ బోధకులు క్రీస్తు త్యాగాలను విశ్వాసులకు బోధించారు. మనుషులు చేసిన పాపాలకు బలిగా తన ప్రాణాన్ని అర్పించి సిలువ మరణం పొందిన రోజుగా క్రైస్తవ భక�
ప్రభువును దైవ పుత్రునిగా క్రైస్తవ సమాజం ఎంతో విశ్వాసంతో కొలుస్తుంది. అటువంటి దేవుడి బిడ్డకు మరణం ఏమిటీ? అనే ప్రశ్న రావొచ్చు. కానీ అదో దైవ వాగ్దాన నిబంధనకు సంబంధించినది. ఆయన మరణం మానవుల పాపాలకూ, దైవ వాగ్దా�
ఏ పేరు వింటే భారతీయుల హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోతుందో.. ఎవరిని తలచుకుంటే భారత యువతలో అణువణువు సామ్రాజ్యవాదంపై కసితో రగిలిపోతుందో... అతనే విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్. దేశం కోసం, ప్రజల కోసం, దేశప్రజ�
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు (Easter Celebrations) కనుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే రోజు శిలువపై అవుసులు బాసిన యేసు ప్రభువు మూడో రోజున సమాధి నుంచి భక్తులకు దర్శనమిస్తాడు.
క్రీస్తుకు సిలువ వేసే గుడ్ఫ్రైడే ప్రార్థనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. లోక రక్షకుడైన క్రీస్తు.. సర్వ మానవపాప విముక్తి కోసం మరణ శిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్క�
ఖమ్మం జిల్లాలోని అన్ని చర్చిల్లో శుక్రవాం గుడ్ ఫ్రైడే ప్రార్థనాలు జరిగాయి. క్రీస్తు విశ్వాసకులు క్రీస్తు వేషధారణలో సిలువ నమూనాలు మోస్తూ వీధి వీధినా ప్రదర్శన నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో గుడ్ ‘ఫ్రై డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో గుడ్ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహ
గుడ్ ఫ్రై డే ను పురసరించుకొని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని చర్చిల్లో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తాలో గల క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో శిలువ య
Revanth Reddy | ఈ నెల 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో శుక్రవారం గుడ్ఫ్రైడే సందర్భంగా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు శిలువ ఊరేగించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రార్థనలు జరిగాయి.
సదర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే ఇసుక ఆర్టిస్ట్ (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసెస్ క్రైస్ట్ ప్రతిరూపం, శిలువతో కూడిన స్యాండ్�