తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజాపేట మండల ఫౌండర్ బూరుగు ధర్మారెడ్డి మరణం తీరని లోటు అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి మరణం పట్ల గురువారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ద
తెలంగాణ సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు అని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణం పట్ల సోమవారం ఆయన స్పందిస్తూ..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది.
రెండున్నరేళ్ల రేవంత్రెడ్డి సర్కార్ పాలనపై విసుగుచెందిన ప్రజానీకం కేసీఆర్ వెంటే ఉంటామని బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ పండుగకు కాంగ్రెస్ పాలనలో తీవ్ర అవమానం జరుగుతోందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణతల్లి విగ్రహం చేతిలో బ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి ప్రశ్నించారు. లీటర్ పాలకు రూ.4 బోనస్, రూ.30 కోట్ల గ్రాంట్స్
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ
పాడి రైతులకు చెల్లించాల్సిన 6 పెండింగ్ బిల్లులను ఈనెల 20లోగా చెల్లించకపోతే వెయ్యి మంది పాడి రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన
టీఆర్ఎస్కేవీతోనే కార్మికుల సమస్యలు పరిషారమవుతాయని డీసీసీబీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ఎక్స్ప్లోజివ్ కంపెనీలో టీఆర�
ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ ర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పీఏసీఎస్ డైరెక�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలపునిచ్చారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్ల పీఏసీఎస్ డైరెక్టర్ నార్కట్పల్లి మల�